భగవాన్ శ్రీ సత్య సాయి భగవాన్ దివ్య అను గ్రహముతో ప్రతి నెల 7 వ తేదీన, కోటి సమితి సభ్యులకు, మహాశివరాత్రి, పర్వదినోత్సవ శుభ సందర్భమున, మన శివమ్ మందిర ప్రాంగణములో, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరుకు నిర్వహించ సంకల్పించడమైనది. ఈ కార్యక్రమును కూడా, రోజు ఒక సమితి వారు, అభిషేక కార్యక్రములో పాల్గొనే విధముగా ప్రణాళిక సిద్ధం చేసిన సందర్భముగా, కోటి సమితి కి, అభిషేకము 7 వ తేదీని మరియు 22 వ తేదీ లను కేటాయించారు. ఈ అభిషేకము మరియు శ్రీ చక్ర పూజ కూడా భక్తి, శ్రద్దలతో, జరిపించిన స్వామి కి , హృదయ పూర్వక నమ సుమాంజలులు. తెలుపుకుంటూ సాయి రామ్.. ఈ నాటి అభిషేకమ్ లో శ్రీ మెట్టు వేణూ కుమార్ దంపతులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)
సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.
Sadhana Camp. ఓం శ్రీ సాయిరామ్ సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం , నవంబర్ 21 ,1968) ఆయా జిల్లాల ప్రతి...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
Centenary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16 to 23rd November, 2025 Global Akanda Bhajan: 8th Nov. 2025, Saturday...