భగవాన్ శ్రీ సత్య సాయి భగవాన్ దివ్య అను గ్రహముతో ప్రతి నెల 7 వ తేదీన, కోటి సమితి సభ్యులకు, మహాశివరాత్రి, పర్వదినోత్సవ శుభ సందర్భమున, మన శివమ్ మందిర ప్రాంగణములో, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరుకు నిర్వహించ సంకల్పించడమైనది. ఈ కార్యక్రమును కూడా, రోజు ఒక సమితి వారు, అభిషేక కార్యక్రములో పాల్గొనే విధముగా ప్రణాళిక సిద్ధం చేసిన సందర్భముగా, కోటి సమితి కి, అభిషేకము 7 వ తేదీని మరియు 22 వ తేదీ లను కేటాయించారు. ఈ అభిషేకము మరియు శ్రీ చక్ర పూజ కూడా భక్తి, శ్రద్దలతో, జరిపించిన స్వామి కి , హృదయ పూర్వక నమ సుమాంజలులు. తెలుపుకుంటూ సాయి రామ్.. ఈ నాటి అభిషేకమ్ లో శ్రీ మెట్టు వేణూ కుమార్ దంపతులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)
Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025
Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
9-1-2025 SUCCESSFULLY COMPLETED PRASHANTI SEVA SADHANA FROM 30-12-2024 TO 9-1-2025 AND RECEIVED SSPN RAILWAY STATION TO COME TO HYDERABAD ...