శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు, శివం లో ప్రతి నెల 7 వ తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు.
REPORT DATED 7-10 -2020
ఈ నెల 7-10-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో,  మా కోటి సమితిలో  శ్రీమతి సీత మహాలక్ష్మి చీఫ్ పోస్టుమాస్టర్-జనరల్ ఆఫీస్,  శ్రీమతి  శైలేశ్వరీ గారు.  శ్రీమతి భువనేశ్వరి గారు  శ్రీమతి  ఇందిర గారు, శ్రీమతి కల్పన గారు  శ్రీ సీతామహః లక్ష్మి ,  శ్రీమతి శ్యామల గార్లు  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 
పై తెలిపిన అందరూ  ఎంతో  శ్రద్హలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 







 
.jpg) 
 
 
