Tuesday, September 22, 2020

22-9-2020 MAHILA POOJA





 శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల 7 వ  తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 

                                                     
                                                          REPORT DATED 22-9-2020 

ఈ నెల 22-9-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో,  మా కోటి సమితిలో  శ్రీమతి  శైలేశ్వ రీ గారు.  శ్రీమతి భువనేశ్వరి గారు  శ్రీమతి  ఇందిర గారు, శ్రీమతి శ్రీ సీతామహః లక్ష్మి ,  శ్రీమతి నీలిమ, మరియు శ్రీమతి శ్యామల గార్లు  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 

పై తెలిపిన అందరూ  ఎంతో  శ్రద్హలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 



Friday, August 7, 2020

7-8-2020: Mahila Pooja at their residences.... AND CHANTING LALITHA SAHARANAAMA PAARAYANAM.




 ఓం శ్రీ సాయిరాం 
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహముతో మన కోటి సమితి మహిళలకు,   ప్రతి నెల 7 తారీకు , మరియు 22 తారీకున  శివం లో షోడశోపచార పూజ చేసుకునే భాగ్యాన్ని స్వామి మనకు ప్రసాదించిన విషయము తెలిసినదే. 
ఈ శ్రావణ మాసంలో 7 వ తేదీన,  మూడవ శుక్రవారం, మరియు, సంకటహర చతుర్థి మహా పర్వదినం కావడము,  అన్ని కలసి రావటము మన కోటి సమితి పై స్వామికి ఉన్న  ప్రేమ. కాన మనము ఈ సువర్ణ అవకాశమును మన మన ఇండ్లలో మనకు వీలుగా, ముఖ్యముగా అత్యంత భక్తి శ్రద్దలతో  పూజలు నిర్వహించుకొని, సమస్త లోకా సుఖినోభవంతు అని ప్రార్ధించుకుందాం.  ఈ కరోనా అంటువ్యాధిని అరికట్టుదాము. మనం ఇంట్లోనే ఉండి స్వామికి షోడశోపచార పూజ చేసుకుందాము  స్వామి                                                                                                   అనుగ్రహాన్ని పొందుదాం.  
జై సాయిరాం: 

పూజ అనంతరం ఫోటో కూడా దయవుంచి పంపండి.
========================================================================

శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల ఏడవ తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 
                                                     
                                                          REPORT DATED 7-8-2020

ఈ నెల 7-8-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో, మరియు లలిత సహస్ర నామ పారాయణం మా కోటి సమితిలో  సౌభాగ్యవతి శైలేశ్వ రీ గారు. సౌభాగ్యవతి భువనేశ్వరి గారు సౌభాగ్యవతి ఇందిర గారు, శ్రీమతి శ్రీ సీతామహః లక్ష్మి , శ్రీమతి చిత్ర లేఖ, శ్రీమతి నీలిమ, శ్రీమతి సునీతా, శ్రీమతి జియా గూడా జ్యోతి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి ఉమా మహేశ్వరీ, జ్యోతి, ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 

SMT SHAILESWARI PERFORMED POOJA AND SEEN GIVING MANGALA HAARATHI TO BHAGAWAN SRI SATHYA SAI BABA.  HYDERABAD DT 7-8-2020 





శ్రీమతి చిత్ర లేఖ గారి ఇంట్లో పూజ మరియు లలిత సహస్ర నామ పారాయణ సహిత 
కుంకుమ పూజ 


7-11-2020 

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి నాధుని ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి ప్రతి నెల ఏడో తారీఖు 22వ తారీకు మహిళలకు శివం లో షోడశోపచార పూజ దయతో అనుగ్రహించారు. 
ఈనెల అనగా నవంబర్ 7వ తారీకు శనివారం సప్తమి పుష్యమి నక్షత్రం రోజున శ్రీమతి పి సీత గారు, శ్రీమతి ఇందిర గారు, శ్రీమతి శ్యామల గారు, శ్రీమతి భువనేశ్వరి గారు ఇంట్లోనే ఉండి స్వామికి భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ చేసుకున్నారు ఆ ఫోటోలు కూడా చూడవచ్చు. 

విజయ లక్ష్మి గారు, శ్రీమతి సునీత గారు, శ్రీమతి నీలిమ గారు, చిరంజీవి సాయి శృతి శివం లో స్వామికి షోడశోపచార పూజ గావించుకుని నైవేద్యం భక్తిశ్రద్ధలతో పెట్టినారు 

మహిళలకు కుటుంబ సభ్యులకు స్వామి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి ఆయురారోగ్య ఆనందాలు ప్రసాదించమని ఎల్లప్పుడూ ఇలాగే స్వామి సేవలో తరించాలని సమస్త లోక సుఖినోభవంతు అనే ప్రార్ధనతో శ్రీ సత్య సాయి కోటి సేవా సంస్థల మహిళా మణులు స్వామికి షోడశోపచార పూజ చేసుకొని తరించారు.  జై సాయిరాం




Tuesday, August 4, 2020

THOUGHT FOR THE DAY 5-8-2020

5-08-2020

You cannot always have pleasure. Pleasure is an interval between two periods of pain. They are like sunshine and shadow. You should make efforts to look at both with equanimity. People want to get all that they desire and they get disillusioned and disappointed. The lighthouse of hope for this ocean of life is God, who is the only permanent entity. This lighthouse never fails. So you should engage yourself in Godly activities with unstinted devotion. Embodiments of Divine Atma! Spend your life in cherishing sacred thoughts, listening to good things, speaking good words, and doing good deeds. If all of you adopt this path, happiness and prosperity will reign in the world. No government or politician or any one in the world can protect you from troubles and disasters. There is only one who can protect you and that is the Supreme Lord. To seek His protection, all of you must wholeheartedly pray, "Let all people in the world enjoy bliss.”

- Divine Discourse, Apr 14, 1993

Friday, July 10, 2020

7-7-2020 Mahila Pooja

ఓం శ్రీ సాయిరాం 


శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల ఏడవ తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 

ఈనెల కోటి సంస్థనుంచి కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో మా కోటి సేవా సంస్థ నుంచి

సౌభాగ్యవతి కల్పన గారు, సౌభాగ్యవతి నీలిమ గారు,  సౌభాగ్యవతి శైలేశ్వ రీ గారు. సౌభాగ్యవతి భువనేశ్వరి గారు సౌభాగ్యవతి ఇందిర గారు,  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 


శ్రీమతి శైలేశ్వరి 


శ్రీమతి ఇందిరా 
శ్రీమతి భువనేశ్వరి 

స్వామి దయవలన ఈ కరోనా వ్యాధి నుండి తొందరలో మనమందరం బయటపడి ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశ్యంతో అనే సత్సంకల్పంతో స్వామి అనుగ్రహం అందరూ పొందాలని ఈ పూజలు దిగ్విజయంగా జరుపుకున్నారు జై సాయిరాం

వచ్చేడి శ్రావణ మాసం.  ఈ నెల లో 22 వ తేదినుండి -- మనము మరల పూజ జరుపుకోవాల్సిన పవిత్రమైన రోజు, శ్రావణ మంగళ వారం. 22 వ తేదీన, అందరు మహిళలు  పూజ లో పాల్గొని, కొత్త వారికీ కూడా తెలియజేయ వలసినదిగా కోరుతూవున్నాము. 

22వ తేదీన -- పై వారితో పాటు, శ్రీమతి చిత్ర లోఖ, శ్రీమతి శ్రీ శారద సుప్రియ, కల్పనా పాటిల్, ఆశ పాటిల్, పూజ పాటిల్, జ్యోతి గారు, జియా గూడా జ్యోతి గారు, శ్రీ సీతామహాలక్ష్మి గారు, విజయ లక్ష్మి గారు, సునీతీ గారు, రమాదేవి గారు, శ్రీమతి శ్యామల, శ్రీమతి రేణుక గారు, తదితరులను కూడా ప్రోత్సహించవలసినది కోరుకుంటూ వీలుకూడారానివారు హృదయ పూజ లో పాల్గొన వలసినదిగా కోరుకుంటూ... జై సాయిరాం. 

మన మంథా ప్రార్ధించ వలసిన విషయం - కరోనా అంటువ్యాధి నివారణ. .... జై సాయి రామ్. 

ఈ కార్యక్రమాన్ని మరింత మోటివేట్ చేయవలసినదిగా --- శ్రీమతి భువనేశ్వరి గారిని కోరుతూ వారికీ వారి కుటుంబ సభ్యులకు స్వామి దివ్య అనుగ్రహుము వారిపైన, మరియు మన అందరి పైన ఉండాలని కోరుకుంటూ ------- 

ఫోటోలు, కూడా పంపగలరు. 


Saturday, May 30, 2020

GLOBAL AKHANDA GAYATRI MANTRA CHANTING. FROM 13TH JUNE 8 AM TO 14TH JUNE 8 AM 24 HOURS.

అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుల సర్క్యులర్ 46 ( ప్రపంచ వ్యాప్త అఖండ గాయత్రి మంత్ర పఠనం, జూన్ 13-14, 2020)

ఆత్మీయ సాయి సోదర సోదరీ మణులకు,
 సాయిరాం.
2020 జూన్ 13 వ తేదీ ఉదయం 8 గంటల నుండి 14 వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల ప్రపంచ వ్యాప్త అఖండ గాయత్రి మంత్ర పఠనం కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి అంతర్జాతీయ సంస్థ వారు నిర్వహిస్తున్నారు.
ఇట్టి మహత్తరమైన , ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత దేశం లోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కూడా తప్పక పాల్గొంటె బాగుంటుందని భావించిన  అంతర్జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి గారితో నేను ఏకీభవించినాను. పూర్తి వివరములకు డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి గారు ఇచ్చిన సర్క్యులర్ జతపరుస్తున్నాను.

ఈ కార్యక్రమంలో భారత దేశం కు ఇచ్చిన సమయం 13 వ జూన్ రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అయినప్పటికీ 24 గంటలూ గాయత్రి మంత్రం జపించ వచ్చు.

సర్క్యులర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నదని గమనించండి. మన భారతీయులకు ఇది తప్పనిసరి కాదు. మీకు ఆసక్తి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మన దేశంలో గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. మనలో చాలా మందిమి నిత్యం జపిస్తూనే ఉన్నాం. అంతర్జాతీయంగా మన సోదరులు చేస్తున్న ముఖ్య కార్యక్రమంలో, వారి సత్సంకల్పం లో మనం కూడా భాగస్వాములు అవుదాం.
ఆ 24 గంటలలో వీలున్నన్నీ గంటలు గాయత్రి మంత్రాన్ని జపిద్దాం. మనకిచ్చిన 2 గంటల సమయంలో (13 వ తేదీ రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు) తప్పక పాల్గొన్దాం.

ఈ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయంగా మన సాయి సోదరుల తో కలిసి అందరం గాయత్రి మంత్రాన్ని జపిస్తే, స్వామి తప్పక ఆనందిస్తారు. ప్రపంచం లో శాంతి, ఆనందం వెల్లివిరుయుటకు సామూహిక గాయత్రి మంత్ర పఠనం తప్పక దోహద పడుతుంది.



ప్రేమతో
సాయి సేవలో,

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి లో 44 మంది భక్తులు గాయత్రీ మంత్రం ను 14వ తేదీన రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు పాటించారు. 

Wednesday, February 26, 2020

SRI Ramana Maharshi Vybhavam 24-2-2020 and 25-2-2020




PL CLICK THE LINK TO VIEW SRI RAMANA MAHARSHI VYBHAVAM BY SRI V S R MOORTHY HELD ON 24 & 25TH AT SHIRIDI SAI BABA TEMPLE DISULKHNAGAR, HYDERABAD ORGANISED BY KSHETRA FOUNDATION.


24-2-2020
Part I    ---                             https://youtu.be/H3oUXxhYj7k
Part II                                    https://www.youtube.com/watch?v=_b5cFIhFK90&t=1s
Part III                                   https://www.youtube.com/watch?v=pIqnRMa8XtQ
Final :   
                                               https://www.youtube.com/watch?v=MLfaMZ6wgZ0

Friday, February 21, 2020

MAHA SIVA RATRI CELEBRATIONS 2020 AT SIVAM. 21-2-2020

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, Maha Siva Ratri Celebrated by Sri Sathya Sai Seva Organisations, Gandhi Nagar Samithi, and Khairtabad Samithi.  The program started on 21-2-2020 with Omkaaram, Suprabhatam, Nagara Sankeertha, Rudrabhisekham, and Shiva Parvathi Kalyanam. These programs are from ( 5 AM to 3 PM )  Evening Akhanda Bhajan started at 6 0' Clock and concluded at 6 AM on 22-2-2020. All the Smithies have actively taken part.  Koti Samithi slot is from 2 AM to 3 AM. 
The following members have participated from Koti Samithi... Samithi Convenor. P Visweswara Sastry, Smt Kalpana, Smt Vijaya Lakshmi, Smt Sri Seethamaha Lakshmi, Smt Sri Sharada Supriya, Sri Rati Rao Patil, Sri Venkateswara Naidu have participated... All have sung one Bhajan each. 






శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...